మద్యం అమ్మకాల మాటున జరుగుతున్న మాయలు ఎన్నెన్నో కొందరు వైన్ షాప్ లసిబ్బంది దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు... మద్యం విక్రయాల్లో వారి చేతివాటం జోరుగా సాగుతోంది దీంతో ఖరీదైన బ్రాండ్లు పక్కదారి పడుతున్నాయి.. ఎవ్వరికి...
ఈ లాక్ డౌన్ మన దేశంలో 40 రోజులుగా కొనసాగుతోంది, ఈ సమయంలో ఎవరైనా బయటకు వచ్చిన సమయంలో సామాజిక దూరం పాటించాలి మాస్క్ ధరించాలి, అయితే ఆరెంజ్ గ్రీన్ జోన్లో ...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది ఈ సమయంలో చాలా వరకూ వస్తువులు దొరకడం లేదు అయితే కేవలం నిత్య అవసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి అని తెలిపింది కేంద్రం.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...