వందల సంఖ్యలో వచ్చే కేసులు ఇప్పుడు వేలల్లో నమోదు అవుతున్నాయి.. ఏకంగా ఏపీలో రోజుకి ఇప్పుడు మూడు వేల కేసులు నమోదు అయ్యాయి.. దీంతో జనం బెంబెలెత్తి పోతున్నారు.. ఫస్ట్ వేవ్ కంటే...
ప్రస్తుతం కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వణికిస్తోంది... దీన్ని నివారించేందుకు వైసీపీ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుంది... అయినా కూడా ఈ మాయదారి మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... అయితే కోవిడ్ 19ను నివారించేందుకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...