తమిళనాడు బడ్జెట్లో రూపాయి చిహ్నాన్ని(Rupee Symbol) మార్చడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రూపాయి చిహ్నాన్ని ఎలా మారుస్తారు? అని కొందరు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తి చేశారు. ప్రస్తుతం ఈ...
కొంతకాలంగా మణిపూర్(Manipur) రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులకు రాష్ట్రంలోని బీజేపీ...
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అరెస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు చిదంబరాన్ని అరెస్ట్ చేయడం అనేది నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతిక అంటూ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...