కొంతకాలంగా మణిపూర్(Manipur) రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులకు రాష్ట్రంలోని బీజేపీ...
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అరెస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు చిదంబరాన్ని అరెస్ట్ చేయడం అనేది నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతిక అంటూ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...