China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్, పంది మాంసం, సోయా, గొడ్డు మాంసం వంటి కీలకమైన US వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై 15% వరకు అదనపు ట్యాక్స్...
కోవిడ్ 19 తర్వాత డ్రాగన్ కంట్రీలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (HMPV) అనే వ్యాధి వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. ఈ HMPV...
చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఆ జట్టుకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ ప్రకటించిన ప్రైజ్ మనీ ప్రపంచ...
China Landslide | చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది సజీవ సమాధి అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. వివరాల్లోకి వెళితే......
కోవిడ్(Coronavirus) మహమ్మారి సృష్టించిన విలయతాండవం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంతలోనే చైనా మరో భయానక ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కోవిడ్ పుట్టుకకు చైనానే కారణమని ఇప్పటికీ ప్రపంచ దేశాలు...
ఎల్లో సముద్ర జలాల్లో చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి(Nuclear Submarine) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సబ్ మెరైన్ లోని 55 మంది నావికులు దుర్మరణం చెందారు. అమెరికా, దాని మిత్రపక్షాలకు...
చైనా(China)లో భారీ భూకంపం సంభవించింది. పింగ్ యువాన్ కౌంటీలో సుమారు 120కి పైగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్సులోని పింగ్ యువాన్ కౌంటీలో...
చైనా నుంచి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR)కు ఆహ్వనం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవ్వాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే(Borge Brende) ఆహ్వానం పంపారు. సాంకేతికతతో తెలంగాణ దూసుకెళ్తోందని...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...