మన దేశంలో వ్యాపారం చేసుకుంటూ ఆ వచ్చిన నగదుతో మన దేశంపైనే దాడి చేయాలి అని చూస్తోంది చైనా, అందుకే చైనాని ఆర్ధికంగా దెబ్బ తీయాలి అని చూస్తున్నారు మన వారు,...
మన దేశం పై చైనా ఇష్టం వచ్చిన రీతిన దొంగ దెబ్బ తీసింది.. దీనిని భారతీయులు తట్టుకోలేకపోతున్నారు, మన దేశంలో వ్యాపారాలు చేసుకుంటూ మన సొమ్ముతో మనకి వెన్నుపోటు పొడుస్తున్నారు అని విమర్శలు...
ప్రస్తుతం భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్దితులు ఉన్నాయి, ఈ సమయంలో ఆర్దికంగా కంపెనీలపై ఇది ఎఫెక్ట్ పడేలా ఉంది, ఇటు భారతీయులు కూడా చైనా ప్రొడక్ట్స్ కొనద్దు అని అంటున్నారు, పెద్ద...
ఇక చైనా సైనికులు భారత్ పై చేసిన దుశ్చర్య ఈ ఘర్షణలొ మన సైనికులు 20 మంది వీర మరణం పొందారు, అందుకే చైనా మన నుంచి సొమ్ము సంపాదించి వాటితో మనపైనే...
భారత్ చైనా దేశాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు నలుగురి పరిస్థితి విషయంగా ఉంది... ఈ ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత సైనికులకు సినీ...
భారత్ చైనా సరిహద్దుల పరిస్థితిని సునిసిద్దంగా పరిక్షీస్తోంది కేంద్రం...త్రివిధ దళాల అధిపతులతో రక్షణమంత్రి భేటీ అయ్యారు... ప్రధాని మోడీకి సరిహద్దుల పరిస్ధితిని వివరించారు మరికా
సేట్లోనే అత్యున్న స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.... ఈ మధ్యాహ్నం...
ఎందుకు చైనా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోంది, మనకు చైనాకు మధ్య మళ్లీ ఎందుకు వివాదం వస్తుందనేది చూస్తే. గతం నుంచి భారత దేశం - చైనా మధ్య దాదాపు 3500 కిలో మీటర్ల...
ఇప్పటికే దాయాదీ దేశం పాక్ తో ఎన్నో వివాదాలు సరిహద్దు సమస్యలు ..అయితే ఇప్పుడు నేపాల్ తో కూడా మనకు కొత్త తలనొప్పి, ఈ సమయంలో చైనా తో కూడా మళ్లీ విభేదాలు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...