కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో కి వచ్చిన తరువాత ఆపరేషన్ సౌత్ ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది... ముఖ్యంగా ఇరు తెలుగు రాష్టాలపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది......
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....