మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు, అయితే కరోనా లాక్ డౌన్ తో ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఇక అన్నీ...
ఈ కరోనా సమయంలో తోపుడు బండ్లు మీద వ్యాపారం చేసుకునే వారు, చిరు వ్యాపారులకి చాలా ఇబ్బంది వచ్చింది, వారికి నాలుగు నెలలుగా ఉపాధి లేదు ఎలాంటి వ్యాపారం సాగడం లేదు,...
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత ఆయన
లూసిఫర్ చేయనున్నారు, ఇక ఆయన వివి వినాయక్ బాబీతో కూడా చిత్రాలు చేయనున్నారు స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఈ సమయంలో...
మెగాస్టార్ చిరంజీవి చిత్ర సీమలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో, అయితే చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సోషల్ మెసేజ్ ఇచ్చే చిత్రం.
ఇక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో చిరంజీవి అలాగే నాగార్జున, దర్శకుడు రాజమౌళి తోపాటు పలువురు నిర్మాతలు...
మెగా స్టార్ చిరంజీవి 152 చిత్రం సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దరిదాపు పూర్తి అయింది... లాక్ డౌన్ కారణంగా చిత్ర...
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు... సహజ వనరుల్ని పరిరక్షించాలనే సామాజిక సందేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెష్ చెబుతున్నారు రాష్ట్ర ప్రజలు.. ఇదే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...