బోయపాటి - బాలకృష్ణ కాంబోలో వస్తోంది అఖండ చిత్రం.... వీరి కాంబోలో మూడో చిత్రంగా ఇది వస్తోంది... అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. అభిమానులు దీని కోసం ఎదురుచూస్తున్నారు, అయితే...
ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా ఏ చిత్రం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు, దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నారు, సరిలేరు నీకెవ్వరు తర్వాత ...
మైత్రీ సంస్ధ తెలుగులో సినిమాలు వరుస పెట్టి సిద్దం చేస్తోంది, అంతేకాదు కొత్త ప్రాజెక్టుల కోసం డిస్కషన్స్ కూడా చేస్తున్నారు, ఇక ఒకేసారి మూడు ప్రాజెక్టులు పూర్తి చేసేలా ఉంది అని చెప్పాలి.
పవన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...