ఈ రోజుల్లో మనుషులు కొందరు పశువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు... ఇటీవల ఏకంగా కొందరు ఏనుగుని కూడా దారుణంగా చంపేశారు, ఇక పశువుని కూడా బాంబు పెట్టి దాని దవడ పేల్చేశారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...