సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి, పూర్తిగా దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెడతారని, ఈ నెల 15 లేదా 25 న ప్రధాని మోదీ ప్రకటన చేస్తారు అని...
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను మీటింగ్ కు పిలువకపోవడంతో ఆయన మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే... భూములు పంచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు... ఆ తర్వాత కొన్నిరోజులు స్టార్ వార్...
గతంలో శానిటైజర్ అంటే చాలా మందికి తెలియదు, కాని ఇప్పుడు మాత్రం వైరస్ లాక్ డౌన్ తో అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు,ఇది ఎవరిపై ఎఫెక్ట్ చూపుతుందో అనే భయం కలుగుతోంది, అందుకే ముందు...
వైసీపీలో ముందు నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటూ వచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి, అందుకే ఆయనని నేరుగా రాజ్యసభకు పంపారు వైయస్ జగన్, ఇక వైసీపీ లో జగన్...
ఈనెల 25 నుంచి దేశీయ విమానాలు తిరగనున్నాయి, ఇప్పటికే రెండు నెలలుగా ఈ విమానయాన సంస్ధలు చాలా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయాయి, ఒక్క విమానం కూడా తిరగకపోవడంతో ఎలాంటి ఆదాయం లేదు, ఇక...
మొత్తానికి రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తోంది, ఈ సమయంలో మే 31 వరకూ లాక్ డౌన్ అమలు అవుతుంది, అంతేకాదు వచ్చే నెల జూన్ 1...
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు...అంతక ముందు ఏందరితో నో రొమాన్స్ నటించిన అక్షయ్... ట్వింకిల్ ఖన్నా తో కూడా రొమాన్స్ చేస్తాడని...
దేశంలో 40 రోజులుగా ప్రజారవాణా నడవడం లేదు, ముఖ్యంగా దేశంలో పెద్ద ఎత్తున లక్షలాది బస్సులు, రైల్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, తాజాగా దీనిపై ఓ ప్రకటన చేశారు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...