మొన్న మన భారత దేశానికి అతిధిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం, మన దేశంలో ఎన్నో ఏర్పాట్లు చేశారు.. అద్బుతమైన ఆతిధ్యం ఇచ్చాం, అయితే అమెరికా ఇప్పుడు వైరస్ సమయంలో ఇబ్బందుల్లో...
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న థ్రిల్లర్ నిశ్శబ్దం మూవీ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. దీనిపై క్లారిటి ఇచ్చారు... అనుష్క ఈ...
కరోనా దాటికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది... ఈ లాక్ డౌన్ ప్రభావం ఇండస్ట్రీపై కూడా పడింది... దీంతో అందరు షూటింగ్ లను వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితం అయ్యారు.. కానీ...
టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... లాక్ డౌన్ సమయంలో ఆయన ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఈ...
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీతిన కామెంట్లు పెడుతుంటారు కొందరు అసలు ఆ వార్త నిజమా కాదా అనేది కూడా కొందరు చూడరు, అయితే తాజాగా ఓ వార్త ఏపీలో వైరల్ అవుతోంది,...
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ తెలుగులో అదరగొట్టేసింది ఎఫ్ 2... ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా రానుంది అనేది గతంలోనే వార్తలు వినిపించాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ...
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది... ఈ వైరస్ గాలి ద్వారా వస్తుందని చాలామంది భావించారు... కానీ దీనికి క్లారిటీ ఇచ్చారు వైద్యులు... కరోనా వైరస్ గాలి ద్వారా రాదని దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు...
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు, అయితే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది. కరోనా వల్ల ఈ షూటింగ్ నిలిపివేశారు, అయితే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...