తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అన్ని పార్టీల నేతలు మెజార్టీ సీట్లే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు... ఈ ప్రచారంలో వ్యక్తిగంగా విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే... తాజాగా ఎంఐఎం పార్టీ...
మూడు రాజధానులపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలుగు అకాడమి చైర్మన్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు... ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి...
మూడు రాజధానులపై హైకోర్టు స్పందించింది.... రాష్ట్ర రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు రానప్పుడు తామెలా జోక్యం చేసుకోగలమని తెలిపింది... అంత హడావుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది..
తాజాగా...
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజు రోజుకు వేడెక్కుతోంది... రాజధాని పేరుతో టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి అక్రమంగా భూములు కొన్నారని విమర్శలు చేస్తోంది... అంతేకాదు రాజధానిలో ఎవరెవరు...
72 కోట్లతో 412 కొత్త 108 అంబులెన్స్ ను అలాగే 656కొత్త 104 కొత్త వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్నినాని స్పష్ట చేశారు... తాజాగా కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన...
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి ..తూగో జిల్లాకు చెందిన అంజలి రాజోలు నుంచి సినిమాల్లోకి వచ్చింది ..మంచి అవకాశాలతో వరసగా సినిమాలు చేసింది. హిట్ సినిమాలు చేసి...
చాలా మంది యంగ్ హీరోలు పెళ్లి మాట ఎత్తితే అమ్మో అంటున్నారు, మరీ ముఖ్యంగా బ్యాచిలర్ హీరోలు టాలీవుడ్ లో పెరిగిపోతున్నారు, తాజాగా రాజ్ తరుణ్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...