తెలంగాణలో ఆహార పరిశ్రమల ఏర్పాటుకు సర్కార్ పూనుకుంది. అందులో భాగంగా ఆంద్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన మిర్యాలగూడ నియోజకవర్గo దామరచర్ల దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటుకు సిద్ధపడింది. కాని స్థానిక దళారి నాయకులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...