తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. నిన్న శ్రీవారిని 70,328 మంది భక్తులు దర్శించుకోగా 29,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ...
మనందరికీ రెండు కళ్ళు ఉంటేనే మనం ఏదైనా స్పష్టంగా చూడగలం. కానీ కొందరికి ఒక వైపు దానంతటదే కనురెప్ప వాలిపోవడం, ఒక వైపు భాగమంతా..అకస్మాత్తుగా జారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒకవైపు...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది ఈ సమయంలో చాలా వరకూ వస్తువులు దొరకడం లేదు అయితే కేవలం నిత్య అవసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి అని తెలిపింది కేంద్రం.....
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న డోర్లన్ని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లోజ్ చేశారు... పార్టీలో చేరాలనుకునే వారికి సవాలక్ష కండీషన్లు పెట్టారు... అయినా కూడా తాము...
మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...
ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...