TDP Leader Jawahar Comments On CM Jagan Over liquor Policy: సీఎం జగన్ ప్రజలను మత్తులో పెట్టి పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో...
ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూరైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు....
సీఎం జగన్తో నిన్న చిరంజీవి భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ ప్రధానంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ భేటీపై ఆసక్తికర విషయాలు...
ఏపీలో మద్యం ధరలకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను...
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది. దీనిపై పది రోజుల్లో ప్రకటన చేయనున్నామని స్వయంగా...
ఏపీ రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదలతో 34 మంది మరణించారని అసెంబ్లీలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 10 మంది గల్లంతయ్యారని తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని,...
ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన 'ఈబీసీ' నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. జనవరి 9న...
ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం కత్తిరిస్తోంది. బయోమెట్రిక్ హాజరు నమోదు కాని రోజులన్నిటికీ జీతాలను నిలిపేస్తోంది. అక్టోబరు నెలలో సచివాలయ ఉద్యోగుల్లో సగం మంది సగం వేతనాలే...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...