హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ వైఎస్సార్ టిపి పోటీ చేసే విషయమై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. శనివారం ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఒక ప్రకటన చేశారు. రాబోయే...
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. శనివారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక విషయాలు...
పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్, నిత్యవసర ధరల పెరుగుదలకు నిరసనగా నిర్మల్ లో భారీ సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు 20 వేలకు పైగా...
తెలంగాణ సిఎం కేసిఆర్ పై టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దొంగ ఎమ్మెల్యేలను పంచనచేర్చుకున్న దొంగల ముఠా నాయకుడు చంద్రశేఖర్ రావును గద్దె దింపాల్సిన...
//...వీడ్కోలు...//
నూనూగు మీసాల యువకుడిగా, కాలేజి విద్యార్థిగా, అన్నగారి పిలుపుతో రాజకీయ ప్రవేశం చేసిన మీరు, కార్యకర్త స్థాయి నుండి జిల్లా బాద్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతిసామాన్య చేనేత...
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సిఎం కేసిఆర్ కు తొలి బహిరంగల లేఖ రాశారు. ఆ లేఖ కూడా నర్సులకు ఉద్యోగాలు తొలగించిన అంశానికి సంబంధించినది. లేఖలోని అంశాలు...
కరోనా సమయంలో స్టాఫ్...
కృష్ణాజలాల వివాదంపై స్పందించిన సీఎం వైయస్.జగన్. అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి...
నీళ్ల గురించి జరుగుతున్న గొడవలు మీరు చూస్తున్నారు.
ఇప్పటివరకూ ప్రతిపక్షనేత చంద్రబాబు నాలుగైదు రోజులు మౌనంగా...
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలం పాటు కీలక నేతగా ఉన్నారు ప్రొపెసర్ కోదండరాం. రాష్ట్ర సాధనలో జెఎసి ఛైర్మన్ గా ఆయన తనవంతు పాత్ర పోశించారు. తెలంగాణ సాధన డైరీలో కోదండరాం కు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...