ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గతంలో సీఎం రమేష్ నాయుడు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అధికారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...