ఫోరెన్సిక్ డీఎన్ఏ ప్రొఫైల్ సెర్చ్ టూల్'ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. దేశంలో ఈ సాంకేతికతను వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అయితే ఈ టూల్ దేనికి పని చేస్తుందో...
ఇన్స్పెక్టర్ రాజేశ్వరి ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం అందరి చేత ప్రశంసల వర్షం కురిపిస్తుంది. తమిళనాడులో వరద సహాయక చర్యల్ని దగ్గరుండి...
అధికారంలోకి వచ్చినప్పటి ఉంచి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్. పాలనలో ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తాజాగా...
స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక మరోసారి మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని ఆదివాసీల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. సీఎం స్టాలిన్ సమక్షంలో తమిళనాడుకు చెందిన ఇరులర్ ట్రైబ్ ట్రస్ట్కు చెక్...
ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు. చెన్నై కన్నాగిలోని కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకున్నవారితో మాట్లాడారు....
కొంతమంది చిన్న పిల్లలు చిన్న వయసులోనే అనేక సాయాలు చేస్తూ ఉంటారు... ఆడుకునే వయసులో సమాజం పట్ల సేవ సమాజం కోసం ఏదైనా చేయాలి అని తలంపుతో కొందరు ఉంటారు... వారు చేసే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...