రెండో రోజు కూడా అసెంబ్లీలో రగడతో మొదలైంది.... టిడ్కో ఇళ్లపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది... స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం...
రెండో రోజు కూడా అసెంబ్లీలో రగడతో మొదలైంది.... టిడ్కో ఇళ్లపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది... చర్చ జరగకుండా పోడీయం దగ్గరు వస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు.... అలాగే...
బిహార్ ఎన్నికల వేళ తేజస్వీ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఇలాంటి వేళ సీఎం నితిశ్ కుమార్ కూడా పొలిటికల్ ప్రచార స్టైల్ మార్చారు, మొత్తానికి తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో...
సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి లేఖ రాశారు... టీడీపీ హయాంలో చేనేత సహకార సంఘంలో ఉన్న వారికి...
ఏపీ రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి.... అనంతపురం జిల్లా తాడిపత్రిలో మూడు దశాబ్దాలపాటు రాజకీయ చక్రం తిప్పారు... ఇక తెలుగు రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిప్పులు చెరిగారు... వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేసింది లేదని ఆరోపించారు...
సర్కార్ కనీసం గుంతలు కూడా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెంది హాస్య నటుడు అలీ కలిశారు... సీఎం జగన్ కు అలీ ఒక మొక్కను...
ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జాతీయ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్న సందర్భంగా నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
తెలుగుదేశం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...