వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla)లో ఫార్మి సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించడానికి వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prathik Jain) సహా ఆర్డీఓ స్థాయి అధికారులపై స్థానికులు, రైతులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు....
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prathik Jain)పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తప్పుబట్టారు. రైతులను ఉగ్రవాదుల తరహాలో అరెస్ట్ చేయడం దుర్మార్గమని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...