తెలుగుదేశం కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు కుట్ర చేశారని పేర్కొంటూ వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... తాజాగా...
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కు తాజాగా కోర్టులో బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదల అయ్యారు.. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్...
కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు సీనియర్లంతా చేతులెత్తేసారు ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి... రాజధాని...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు... 50 లక్షలు...
సమాజంలో జరిగే అంశాలు సంఘటనలపై యాంకర్ రష్మి కొన్ని సార్లు మాట్లాడుతుంది, సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు చెబుతుంది, ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లలపైదాడులు ఇలాంటి అంశాలపై తన బాధని చెబుతుంది, సలహాలు...
ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు రాజకీయాలు వెడెక్కుతున్నాయి అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే టీడీపీ నేతలు అధికార నాయకులపై విమర్శలు చేస్తున్నారు... తాజాగా...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100 కోట్లే మిగిలాయని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి... కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గిందని అన్నారు... వచ్చే 2-3 నెలలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...