ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం కారణంగా ఓ విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.....
హైదరాబాద్ బంజారాహిల్స్లో తీరని విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకు చేసుకొని మరణించింది. ఈ విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిగా ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా..ఆమె గదిలో కార్బన్...
తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో విషం తాగి నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు,...
దేశంలో ఇప్పటికే ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులు మోసపోయి తమ ప్రాణాలను తామే బలితీసుకున్న సంఘటనలు ఎన్నో చూసాము. తాజాగా ఏపీలో ఓ దుర్మార్గుడి వలలో పడిన యువతీ మోసపోయిందని పసిగట్టి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...