అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతోంది... ఎక్కడ చూసినా ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే వేధించే పోకిరీలు చాలా మంది ఉంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ ఆర్టీసీ కండెక్టర్ చేసిన పని షాక్ కి గురిచేసింది,...
ఏపీ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారు.. దీంతో ఉద్యోగులు అందరూ ఎంతో సంతోషంలో ఉన్నారు. జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయింది. ఈ ఏడాది తొలి కార్యక్రమం ఇదే, దాదాపు 50...
మహిళలపై దాడులు అక్రుత్యాలు ఆగడం లేదు.. దారుణాతి దారుణంగా హింసిస్తున్నారు.. చిన్నపిల్లలపై కూడా వీరిపైశాచికం ప్రదర్శిస్తున్నారు.. దిశ ఘటన జరిగిన తర్వాత చట్టాల్లో మార్పులు రావాలి అని చాలా మంది కోరుతున్నారు. అయితే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...