టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై,...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...