ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామంపై స్పందిస్తూ, కాంగ్రెస్...
MLC Candidates | తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అద్దంకి దయాకర్(Addanki Dayakar), విజయశాంతి(Vijayashanthi), శంకర్ నాయక్లు(Kethavath Shankar Naik) నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనం చెందడానికి ప్రధాన కారణం...
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆమె హైదరాబాద్కు చేరుకున్నారు. అంతా విమానంలో వస్తారేమో అనుకుంటే ఆమె మాత్రం సాదాసీదాగా రైళ్లో వచ్చారు. ఆ...
కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్కు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవున్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన నేత,...
కేంద్రమంత్రి బండి సంజయ్పై మంత్రి సీతక్క(Seethakka) ఫైరయ్యారు. ‘బీజేపీది భారత్ టీం అని.. కాంగ్రెస్ది పాకిస్థాన్ టీం’ అన్న ఆయన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి సీతక్క తప్పుబట్టారు. దేశంలో మత రాజకీయాలను పెంచి...
Bandi Sanjay Controversial Comments | ఎమ్మెల్సీ ఎన్నికల నడుమ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం అసెంబ్లీ ఎన్నికల తరహాలో రాజకీయ పార్టీలు ట్రీట్ చేస్తున్నాయి. అందుకోసమే ఎమ్మెల్సీ అభ్యర్థుల...
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడంలో కాంగ్రెస్ కొత్త రికార్డ్ సృష్టించిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ మూటగట్టుకున్న ప్రజావ్యతిరేకన్నా ఎక్కువ వ్యతిరేకతను...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...
బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...