తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు ఈ పాదయాత్ర చేయనున్నట్టు ఖమ్మం...
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం కమలనాదుల్లో ఎప్పటినుంచో ఉంది.... అందుకు తగిన అవకాశం కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు... 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధించడం...
నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిపోయింది. దీంతో అందరి కన్ను హుజూర్నగర్ పై పడింది. అయితే ముందస్తు ఎన్నికలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...