కోవిడ్ పేరు వింటేనే భయపడే పరిస్థితులివి రెండువారాల క్రితం వరకూ మనదేశంలో వైరస్ తగ్గుముఖంపడుతుందన్న భావన ఉండేది...లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో జనం అంతా ఒక్కసారిగా బయటకు రావడంతో కేసులు సంఖ్య...
కాస్త గుడ్ న్యూస్ ఏమిటి అంటే అతి చిన్న పిల్లలకు కరోనా సోకడం చాలా తక్కువ అంటున్నారు, ఇది మంచి వార్తే, కాని వారి నుంచి పెద్దలకు కూడా వైరస్ సోకే...
ఈ కరోనా మహమ్మారి ఎవరిని విడిచి పెట్డడం లేదు, సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అందరిని ఇది కలవరపెడుతోంది, అయితే ఈ కరోనా వైరస్ సోకిన తర్వాత కొందరిలో వెంటనే లక్షణాలు కనిపిస్తున్నాయి...
ఇప్పుడు ఎవరైనా తుమ్మినా దగ్గినా తుంపర్లు పడుతున్నా అందరూ వారికి దూరంగా ఉంటున్నారు జలుబు ఉన్నా సరే అక్కడ నుంచి అల్లంత దూరం పాటిస్తున్నారు, అయితే అది కరోనా ఎఫెక్టా లేదా సాధారణ...
కోవిడ్ 19 దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుంది... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాకూడా తమ దండయాత్రను కొనసాగిస్తోంది... అయితే ఇది మరింత వ్యాప్తి చెందకుండా వైరస్ ను ఇంటిలోకి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...