ఈ మధ్య చాలా మంది తమ బంధువులు కన్నవారు దూరం అయిన సమయంలో వారి అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో వారిని ముట్టుకుంటే కరోనా వస్తుంది అని భయంతో వారి దగ్గరకు వెళ్లడం లేదు,...
కరోనా మృతదేహాల వల్ల అదనపు ముప్పేమీ రాదని కాటికాపరులకు చెప్పాలి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్ని పాటించేలా చూడాలి... మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు వచ్చిన కుటుటంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులకు దూరం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...