దేశంలో కరోనా మృత్య ఘంటికలు మోగుతున్న వేళ ప్రజలకు భయం వెంటాడుతోంది... కరోనాతో ఎవరైనా మరణించారణి తెలిస్తే అటువైపు అడుగువేయడానికి ప్రజలు వణికిపోతున్నారు... అంత్యక్రియలు ఆ నలుగురు కూడా దొరకని దారుణమైన పరిస్థితి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...