దేశంలో రోజుకి మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి... ఏకంగా అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి... ఇప్పటికే ఆర్దిక రాజధాని ముంబై పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది,...
ఏపీ తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, కరోనా పేషెంట్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా దారుణంగా కేసులు వస్తున్నాయి, ఈ సమయంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...