వందల సంఖ్యలో వచ్చే కేసులు ఇప్పుడు వేలల్లో నమోదు అవుతున్నాయి.. ఏకంగా ఏపీలో రోజుకి ఇప్పుడు మూడు వేల కేసులు నమోదు అయ్యాయి.. దీంతో జనం బెంబెలెత్తి పోతున్నారు.. ఫస్ట్ వేవ్ కంటే...
చాలా మంది కరోనా వచ్చిన తర్వాత కోలుకుని క్షేమంగా ఇంటికి వెలుతున్నారు, ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలి, అయితే చాలా మందికి కోలుకున్న తర్వాత పలు ఇబ్బందులు వస్తున్నాయి అని...
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఈ సమయంలో ఎక్కువగా కేసులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది కూడా పరిశోధన జరుగుతోంది, అయితే వ్యాపారులకి వైరస్ సోకడం వారు గుర్తించకపోవడంతో...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...