కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇక కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా అన్నీ దేశాల్లో కరోనా టీకా ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తొలి డోసు తీసుకోవడానికి కూడా కోట్ల మంది...
దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనా టీకా తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత చాలా మందికి జ్వరం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. టీకా తీసుకుంటే మనకు ఎందుకు ఇలా అవుతుంది అంటే,...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...
తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది....