యావత్ ప్రపంచం కరోనా మరణ మృదంగంతో విలవిల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఆగస్టు 15 నాటికల్లా ఈ మహమ్మారిని నియంద్రించే కో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...