పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎవరైనా పీచు మిఠాయిని తయారు చేసినా, విక్రయించినా కఠిణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది....
తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు నిల్చోని కారణంగా నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులను విజేతలను ప్రకటించారు రిటర్నింగ్...