తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు...
ఏపీ శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని...
దేశ వ్యాప్తంగా రైళ్లు వచ్చే నెల 1 నుంచి 200 స్పెషల్ ట్రైన్స్ నడువనున్నాయి, అయితే ఈ ట్రైన్స్ కు సంబంధించి ఇప్పటికే ఐఆర్సీటీసీ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నారు చాలా మంది.....
ఎల్లోమీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయింది... కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని...
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు... ఇటీవలే టీడీపీ నేత లోకేశ్ ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు....
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు... కరోనా టెస్ట్ కిట్ల వ్యవహారంలో వైసీపీ నేతలు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని ఆయన ఆరోపించారు... తాజాగా...
బుల్లితెరలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ షోకు యాంకర్ గా రష్మి చేస్తోంది... తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ కామెంట్స్ చేసింది... రష్మి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లెప్టోమానియా"(Kleptomania) అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.... ఇది లక్షల్లో ఒక్కరికి మాత్రమే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...