మూడు రాజధానుల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది షకీల.... మూడురాజధానులు వద్దు అమరావతినే ముద్దు అంటూ ఆ ప్రాంత వాసులు 50 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు......
రాజధాని మార్పు పై రగడ, రైతుల ఆందోళన సమయంలో టీడీపీ వైసీపీ జనసేన నేతల మధ్య మరింత చిచ్చుపెట్టింది, ఇరు పార్టీల నుంచి రోజుకో కామెంట్ రావడంతో వైసీపీ నేతలకు...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇటీవలే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ......
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది... తాజాగా మాజీ హోంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడును అలాగే లోకేశ్ ను విమర్శించే అర్హత వంశీకి లేదని అన్నారు......
పవన్ కల్యాణ్ రాజకీయంగా చేసే విమర్శలపై వైసీపీ నిత్యం కౌంటర్ వేస్తూనే ఉంటుంది, తాజాగా దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. దీనిపై పవన్ కల్యాణ్ ఓటమి చెందిన భీమవరం...
దిశ ఘటపపై దేశ వ్యాప్తంగా నిరసనలు వస్తుంటే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.
దీంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడతున్నారు. ఏపీ హోం మంత్రి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...