గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బట్లూరు గ్రామంపై కరోనా పంజా విసిరింది... గ్రామంలో స్టడీ సెంటర్ ను నిర్వహించిన ఉపాధ్యాయుడుకు కరోనా సోకింది... ఉపాధ్యాయుడుతోపాటు ట్యూషన్ కు హాజరు అయిన 14 మంది...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...