కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇక కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా అన్నీ దేశాల్లో కరోనా టీకా ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తొలి డోసు తీసుకోవడానికి కూడా కోట్ల మంది...
కరోనా విషయంలో అనేక కంపెనీలు టీకాలను ముందుకు తెచ్చాయి. అయితే కొందరు తొలి డోస్ లో ఒక కంపెనీ టీకా, రెండో డోసులో ఇంకో కంపెనీ టీకా వేయించుకున్నట్లు సమాచారం అందుతున్నది. ఇలా...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...
పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...