కొన్ని సంఘటనలు కన్నీరు తెప్పిస్తుంటాయి... అలాంటి సంఘటనే ఇది... కరోనా మృత దేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి.. ఇటీవలే న్యాయస్థానాలు సంప్రదాయ పద్దతిలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయాలని చెప్పినా కూడా సిబ్బంది నిర్లక్షంగా...
ఈ కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, దాదాపు ఈ వైరస్ ఇప్పటికే కోటిమందికి సోకింది, డిసెంబర్ నెలలో దీనిని గుర్తించారు ..దాదాపు ఆరు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది, దాదాపు 210 దేశాలకు ఈ...
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా టెన్షన్.. అందుకే ఏ ఆహరం తింటే మంచిది, ఏది బలమైన ఫుడ్ అని చాలా మంది గూగుల్ చేస్తున్నారు, ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే ఏవి...
ఈ కోవిడ్ ఎఫెక్ట్ తో దాదాపు 70 రోజులుగా బంగారు దుకాణాలు తెరవలేదు, ఈ సమయంలో ఇప్పుడు బంగారు దుకాణాలు తెరచుకున్నాయి, అయితే బంగారు ఆభరణాలు కొనాలి అని భావించే వారు జాగ్రత్తలు...
ప్రపంచం అంతా వైరస్ తో పోరాటం చేస్తోంది, మన దేశంలో కూడా సుమారు 34,000 కేసులు నమోదు అయ్యాయి, దీంతో వైరస్ విజృంభణ పెరుగుతోంది. తాజాగా భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్...
కోవిడ్ తో అందరూ తెగ హైరానా పడుతున్నారు, ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని ప్రభుత్వం కూడా చెబుతోంది, ఎవరైనా అవసరం ఉంటేనే బయటకు రావాలి అని చెబుతున్నారు.. ఇప్పటికే సినిమా పరిశ్రమకు...
దేశంలో సోషల్ మీడియాలో నిత్యం కోవిడ్ గురించి కొన్ని వందల వేల వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోలేకపోతున్నారు జనం... అందుకే ప్రజలకు వాస్తవాలు తెలిసేలా...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...