Tag:crime

క‌దులుతున్న రైలు కింద ప‌డి జూనియర్ ఆర్టిస్ట్ మృతి..కుటుంబీకుల ఆందోళన

క‌దులుతున్న రైలు కింద ప‌డి జూనియ‌ర్ ఆర్టిస్టు జ్యోతి రెడ్డి మృతి చెందింది. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని క‌డ‌ప జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి హైద‌రాబాద్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో ఉద్యోగం...

ఫ్లాష్- ఘోరం..ఇద్దరు పిల్లలను బావిలో పడేసిన తండ్రి

తెలంగాణలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన భార్యపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూయించాడు. కర్కశంగా మారిన ఆ తండ్రి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్...

ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..అలా చేస్తే ఖాతా ఖాళీ!

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ మోసగాళ్లు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేశారు. అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం చేయడానికి కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. అమాయకులను బోల్తా కొట్టించి...

కీచక ‘రాఘవ’ను కఠినంగా శిక్షించాలి: తమ్మినేని వీరభద్రం

కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవపై మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. గత 15 ఏళ్లుగా రాఘవ అమాయక ప్రజలను బెదిరించడం, వేధించడం, సెటిల్‌మెంట్‌ చేయడం, మహిళలను లొంగదీసుకోవడం...

పాల్వంచ ఘటన..వెలుగులోకి సంచలన సెల్ఫీ వీడియో

తెలంగాణ: పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల పాల్వంచలో రామక్రిష్ట తన భార్య...

తెలంగాణలో దారుణం..ఇద్దరు కొడుకులను చంపి..తండ్రి ఏం చేశాడంటే..?

తెలంగాణలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆ తండ్రికి ఏం కష్టమొచ్చిందో కానీ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారి మృతితో ఆ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. వివరాల్లోకి...

14 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ఫ్రెండ్స్..కాళ్లు, చేతులు నరికి..

ఝార్ఘండ్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలుడిని అతని స్నేహితులే అతికిరాతకంగా హత్య చేశారు. అంతేకాదు కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని సంచుల్లో పెట్టి అటవీ ప్రాంతంలో పడేశారు. దేవ​ఘర్​ జిల్లా...

బాలికపై 13 మంది సామూహిక అత్యాచారం..కోర్టు సంచలన తీర్పు

రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన దారుణాలను పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు. చట్టంలో మార్పులు తెచ్చి కఠిన శిక్షలు వేసిన ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చి 6న కోటా...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...