Tag:crime

తెలంగాణలో పరువు హత్య..కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి

తెలంగాణలో ఘోరం జరిగింది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే బిడ్డను కాటికి పంపింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని కర్కశంగా వ్యవహరించింది. పరువు కోసం కన్న బిడ్డను గొంతు నులిమి...

కీచక డాక్టర్..నర్సును గదిలోకి పిలిచి కోరిక తీర్చాలంటూ..

వివాహిత మహిళను లైంగికంగా కోరికలు తీర్చుకునేందుకు వేధించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ...

Breaking News- విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నాయి. కారణాలు ఏవైనా.. వారు చేసిన పనిని చూసి కంటతడి పెట్టించేలా...

బాలుడిపై యువతి అఘాయిత్యం..అంతటితో ఆగకుండా..

దగ్గరి బంధువైన బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది ఓ యువతి. అంతేకాకుండా దానిని వీడియో తీసి బెదిరించి రూ. 16 లక్షలు కాజేసింది మాయ కి'లేడీ'. దీనికి మాజీ ప్రియుడితో కలిసి ఆమె ఈ...

వివాహితతో ఎస్సై రాసలీలలు..భర్త సడెన్ ఎంట్రీ..చివరకు

అతనో బాధ్యత గల ఎస్సై. ఇతరులు తప్పు చేస్తే చెప్పేది పోయి తానే తప్పు దారి పట్టాడు. ఏకంగా ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. కానీ ఎస్సై ఆటలు ఎన్నో రోజులు...

తెలంగాణలో దారుణం..స్నేహితుని భార్యపై కన్నేసి..

తెలంగాణ: హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. స్నేహితులే కదా అని ఇంటికి తీసుకొస్తే అమానుషానికి పాల్పడ్డారు. ఫ్రెండ్ భార్య అని చూడకుండా తమ కుటిలబుద్దిని చూపించారు. పక్కా ప్లాన్ తో ఆమెపై...

దేశంలోనే తొలిసారి..తమిళనాడులో ‘డీఎన్​ఏ సెర్చ్​ టూల్’

ఫోరెన్సిక్ డీఎన్​ఏ ప్రొఫైల్ సెర్చ్​ టూల్​'ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ​ప్రారంభించారు. దేశంలో ఈ సాంకేతికతను వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అయితే ఈ టూల్ దేనికి పని చేస్తుందో...

కిలాడీ డాక్టర్ మోసం..న్యాయం కోసం జవాన్ ఎదురుచూపులు

మనిషి ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. సులువుగా డబ్బు వస్తుందని ఆశించి జీవితాలు పాడు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయినా మోసాలు తగ్గడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకూ...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...