తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు తీవ్రతరమయ్యాయన్నారు. ఎన్నికల సమయంలో...
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడంలో కాంగ్రెస్ కొత్త రికార్డ్ సృష్టించిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ మూటగట్టుకున్న ప్రజావ్యతిరేకన్నా ఎక్కువ వ్యతిరేకతను...
Kamareddy | రుణమాఫీ కోసం కామారెడ్డి జిల్లా రెంజల్ లోని బ్యాంకును రైతులు ముట్టడించారు. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు.. ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం లేదు అని ఆవేదన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...