తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ(Rythu Runa Mafi) చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకే కాంగ్రెస్...
తెలంగాణ రైతులకు(Telangana Farmers) ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో రైతుల లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 11 నాటికి...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...