అకాల వర్షాలకు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జనగామ జిల్లా బచ్చన్న పేట మండలంలో పంట నష్టాన్ని షర్మిల పరిశీలించారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...