ఐదేళ్ల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. బాధిత మహిళను చంపింది స్వయాన మనవడేనని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు నిర్ఘారింతపోగా.. మృతదేహాన్ని దాచేందుకు మృతురాలి కుమార్తె...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...