కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాలలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆంక్షలు సడలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొంతమేరకు సడలించారు. ఆ వివరాలేటో చూద్దాం...
కోవిడ్ పాజిటీవ్...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...