కరోనా పెద్ద విషయం కాదని అది జ్వరం లాంటిదే అని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహరెడ్డి అన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుర్తు చేశారు......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...