''తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాని రెచ్చగొట్టి రాజకీయ లభ్ది పొందాలని చూస్తున్నారు. వీరిద్దరి డ్రామాలని ప్రజలు గ్రహించాలి'' అని...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...