తొలి తరం తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్(Shanthi Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దూరదర్శన్లో వార్తలు చదివిన తొలి యాంకర్గా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...