తొలి తరం తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్(Shanthi Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దూరదర్శన్లో వార్తలు చదివిన తొలి యాంకర్గా...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...